SRCL: కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను మోసం చేసిందని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకుడు కంచర్ల రవి గౌడ్ అన్నారు. సిరిసిల్లలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసారన్నారు. ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ అండగా నిలిచాడన్నారు.