ADB: తలమడుగు మండలంలోని నందిగామ గ్రామంలో MP గోడం నగేశ్ ఆదివారం పర్యటించారు. పీఎం జన్మనిధుల నుంచి రూ. 101 లక్షల నిధులతో మంజూరు అయిన బీటీ రోడ్డుకు MP గోడం నగేశ్ శంకుస్థాపన చేశారు. గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని MP నగేశ్ పేర్కొన్నారు. నాయకులు గంగాధర్ రావు, చంద్రకాంత్, వెంకట స్వామి, భీంరావ్, సంతోష్, నారాయణ రెడ్డి, తదితరులు ఉన్నారు.