MDK: జిల్లా కాంగ్రెస్ కమిటీలో రామాయంపేట మున్సిపాలిటీకి మూడు పదవులు దక్కాయి. రామాయంపేట పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్ దేమే యాదగిరి, చింతల యాదగిరిలకు జిల్లా ఉపాధ్యక్షుల పదవులు దక్కాయి. జిల్లా కార్యదర్శిగా పోచమ్మల గణేష్ను నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామన్నర