ELR: మెయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్కు స్టేషన్ బెయిల్ లభించింది. సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో పోలీసులు ఆయనకు, ప్రియాంక రెడ్డికి నోటీసులు జారీ చేసి బెయిల్ మంజూరు చేశారు. శనివారం రాత్రి ఓ మాజీ ఎమ్మెల్యేకు చెందిన ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీని శనివారం రాత్రి పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే.