SKLM: టెక్కలి బీజేపీ కార్యాలయంలో టెక్కలి పట్టణానికి చెందిన పలువురు యువకులు బీజేపీ పార్టీలో చేరారు. ఆదివారం బీజేపీ మండల అధ్యక్షుడు జర్జాన రాంజీ వారికి పార్టీ కండువా వేసి స్వాగతం పలికారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి దిశగా సాగుతుండటంతో యువత బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నారని ఆయన తెలిపారు.