BHPL: రంజాన్ మాసం సందర్భంగా గోరికొత్తపల్లి మండల కేంద్రంలోని మదీనా మసీదులో ఇవాళ సాయంత్రం 6 గంటలకు మండల సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ సుధనబోయిన ఓం ప్రకాష్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు నిర్వహించనున్నారు. ఈ విందుకు ముఖ్యఅతిథిగా MLA గండ్ర సత్యనారాయణ రావు హాజరుకానున్నట్లు ఓం ప్రకాష్ తెలిపారు. ముస్లిం సోదరులు, మండల నాయకులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.