WGL: పట్టణ కేంద్రంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కి శుక్రవారం చిరుధాన్యాలు తరలిరాగా, ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా మక్కలు(బిల్టీ) రూ. 1,900 ధర వచ్చింది. అలాగే, సూక పల్లికాయకు రూ. 9,350, పచ్చి పల్లికాయకు రూ. 4,000 ధర వచ్చింది. పసుపు క్వింటాకి రూ. 10,709 ధర వస్తే.. 5,531 రకం మిర్చి రూ. 21 వేలు, సింగల్ పట్టి మిర్చి రూ. 44 వేలు ధర పలికాయని వ్యాపారులు తెలిపారు.