VZM: నాబార్డ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సర వేడుకలలో శుక్రవారం డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున పాల్గొన్నారు. 2026వ సంవత్సరంలో డీసీసీబీ ద్వారా మహిళలకు అవగాహన కార్యక్రమాలు, విధాన మార్పులు, పెట్టుబడుల ద్వారా మహిళా రైతులను బలోపేతం చేయడమే లక్ష్యంగా కృషి చేస్తామన్నారు. అలాగే, ఒక మహిళను గౌరవిస్తే, ఒక కుటుంబాన్ని గౌరవించినట్లేనన్నారు.