BHPL: గణపురం మండల కేంద్రంలోని శ్రీ భవానీ సహిత గణపేశ్వరాలయాన్ని ఇటీవల నూతన SIగా బాధ్యతలు చేపట్టిన శుక్రవారం అశోక్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా SI స్వామివారికి ప్రత్యేక అభిషేకం చేసి పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ నిర్వాహకులు SIను శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.