ICC టోర్నీల్లో జైత్రయాత్ర చేస్తున్న టీమిండియాకు సౌతాఫ్రికా చేతిలో ‘T20 WC సూపర్ 8 మ్యాచ్’ ఓటమితో మూడ్ అఫ్ అయ్యిందని కెప్టెన్ సూర్య తెలిపాడు. అయితే బాహుబలి ‘నిప్పులే శ్వాసగా’ పాటతో గత రెండేళ్లలో భారత బ్యాటర్ల ఆటను చూపిస్తూ చేసిన రీల్, అలాగే బౌలర్ల కోసం కేసరి-2 ‘ఓ శేరా’ పాటతో రీల్ భారత ప్లేయర్ల మూడ్ మార్చేశాయని పేర్కొన్నాడు. ఇలాంటివే జట్టును బలంగా మారుస్తాయన్నాడు.