NRPT: మద్దూరు మున్సిపాలిటీ కేంద్రంలోని జామ మసీదులో ముస్లిం మైనారిటీ సోదరుల ఆధ్వర్యంలో రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందును ఘనంగా నిర్వహించారు. ఈ కార్య క్రమానికి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస విరమణ చేశారు. ఆయన మాట్లాడుతూ.. రంజాన్ పండుగ సోదరభావం, శాంతి ఐక్యతకు ప్రతీక అని అన్నారు.