TPT: సత్యవేడు మండలంలో వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని వైఎస్ఆర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించి, పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సుశీల్ కుమార్ రెడ్డి సహా పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.