ASR: ఈనెల16 నుంచి ప్రారంభమయ్యే టెన్త్ పరీక్షలకు జిల్లాలో 4ఫ్లైయింగ్ స్క్వాడ్స్, 8 కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ శశికుమార్ గురువారం తెలిపారు. జిల్లాలో 72 సెంటర్స్కు సంబంధించిన సెట్ 1, 2 ప్రశ్నపత్రాలు పోలిస్ స్టేషన్లో భద్రపరిచామన్నారు. కాపీయింగ్కు ఆస్కారం లేకుండా నిరంతరాయంగా తనిఖీలు ఉంటాయన్నారు.