VZM: కొత్తవలస పోలీసు స్టేషన్ లో పనిచేస్తూ రైలు ప్రమాదంలో మరణించిన బి. రామకోటి కుటుంబానికి ఎస్బీఐ సాలరీ ప్యాకేజీ ప్రయోజనంగా మంజూరు చేశారు. అయితే రూ. 1 కోటి చెక్కును ఆయన సతీమణి సీహెచ్. రామకు ఎస్బీఐ అధికారుల సమక్షంలో ఎస్పీ దామోదర్ బుధవారం అందజేశారు.ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. బంధువులకు, ఇతరులకు ఇవ్వకుండా పిల్లలు పెరుమీద ఫిక్సెడ్ డిపాజిట్ చేసుకోవాలని హితవు పలికారు.