కృష్ణా: గుడివాడలో ఈవీఆర్ ఆసుపత్రిలో మహిళ గుండెకు సంబంధించిన ఎంజో గ్రామ్ టెస్టుల కోసం వెళితే మోకాళ్ళకి ఆపరేషన్ చేశామని బిల్లులు వేశారని నిన్న ఆవేదన వ్యక్తం చేసింది. రెండు కాళ్లు బాగానే ఉన్నాయని శాస్త్రా చికిత్స జరగలేదని వెల్లడించింది. ఉచిత మెడికల్ క్యాంపు అని చెప్పి, టెస్ట్ రిపోర్టులు అడిగితే వేల రూపాయలు వసూలు చేస్తున్నారని తెలిపింది.