ADB: ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు ఏ అవరమొచ్చినా తాను అండగా ఉంటానని, వారి సమస్యల పరిష్కారం కోసమే ప్రతీ వారం ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. ప్రజాసేవ భవన్లో ఏర్పాటు చేసిన ప్రజా దర్భార్కు ఆయన హాజరై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.