జగిత్యాల జిల్లా కోరుట్ల మండల కేంద్రంలోని తాళ్లచెరువు ఫిల్టర్ బెడ్ను అదనపు కలెక్టర్ బీ. రాజ గౌడ్ శనివారం పరిశీలించారు. పట్టణ ప్రజలకు సకాలంలో నీరు అందించాలని, ఫిల్టర్ బెడ్ను, నీటి స్వచ్ఛతను ఎప్పటికప్పుడు పరిశీలించాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రవీందర్, సంబంధిత అధికారులు అదనపు కలెక్టర్తో ఉన్నారు.