NLR: విడవలూరు మండలంలోని ముదివర్తి, అన్నారెడ్డిపాలెం, అలగానిపాడు గ్రామాల్లో మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏఈ విజయ కుమారి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ముదివర్తి సబ్ స్టేషన్ వద్ద 11/33 KV విద్యుత్ లైన్ల RDSS స్కీమ్ పనుల కారణంగా.. ఆక్వా, వ్యవసాయం, త్రాగునీటి కరెంట్ సరఫరా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ నిలిపివేస్తామన్నారు.