JN: లింగాల గణపురం మండలం గుమ్మడివల్లి గ్రామస్తులతో నేడు ఎమ్మెల్యే కడియం ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులు సాగు నీరు అందడం లేదని తెలుపగా వెంటనే ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి రేపు కాలువను పరిశీలించి గుమ్మడివెల్లి చెరువులోకి నీరు చేరే విధంగా చర్యలు తీసుకువాలని సూచనలు చేశారు.