NDL: చేతికి వచ్చిన పంటలు ఎండిపోతున్నా పట్టించుకునే నాథుడే లేడని పాముల పాడు మండల రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇవాళ మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డిని కలిసి ఎత్తిపోతల ద్వారా కేసీకి నీరు ఇప్పించాలని కోరారు. స్పందించిన బైరెడ్డి ఫోన్ ద్వారా EE ప్రతాప్తో మాట్లాడి, విడుదల చేయించారు. దీంతో రైతులు సంతోష వ్యక్తం చేశారు.