PPM: సమసమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలి, డిగ్రీ పూర్తి చేసి, సొంతంగా సంపాదించే వరకు వివాహం వద్దు అని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆర్సీఎం నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు పార్వతీపురం మన్యం జిల్లా పోలీసులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకు కలెక్టర్, జిల్లా ఎస్పీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.