KDP: పులివెందుల సీఐగా నియమితులైన శ్రీరామ్ అసాంఘిక శక్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తారని పేరుంది. ఆయన ప్రొద్దుటూరులో పని చేసినప్పుడు అక్కడి J రౌడీ, సస్పెక్ట్ షీటర్లందరినీ పిలిపించి బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చారు. క్రికెట్ బెట్టింగ్, మట్కా, గ్యాంబ్లింగ్ అడేవారికి తనదైన శైలిలో కోటింగ్ ఇచ్చారు. మద్యం దుకాణాలను రాత్రి 10 కల్లా మూయించినట్లు స్థానికులు తెలిపారు.