HNK: శాయంపేట మండలం హుస్సేన్ పల్లి గ్రామ మాజీ సర్పంచ్ గుండెకారి రజిత-శ్రీనివాస్ దంపతుల కుమారుడు అరవింద్-తేజశ్రీ వివాహ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ వివాహ మహోత్సవంలో మాజీ MLA గండ్ర వెంకటరమణారెడ్డి, BRS జిల్లా అధ్యక్షురాలు జ్యోతి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం నూతన వధూవరులకు బహుమతి అందజేశారు.