NLR: బుచ్చి మండలం జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాయి ఆలయంలో సౌందర్యలహరి మూక పంచశతి పారాయణం వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆలయ ఈవో శ్రీనివాసులరెడ్డి ఆమెకు స్వాగతం పలికారు. సౌందర్యలహరి మూక పంచశతి పారాయణం ఆసక్తిగా తిలకించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు.