TG: ఇవాళ సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టనున్నారు. సీఎం రేవంత్ ఎదుట మావోయిస్టులు లొంగిపోనున్నారు. 124 మంది మావోయిస్టుల సరెండర్ ను పోలీసులు చూపెట్టనున్నారు. దేవ్ జీకి చెందిన పీఎల్జీఏ కమిటీ మొత్తం సరెండర్ కానుంది.
Tags :