AP: జగన్ చీప్ పాలిటిక్స్ మానుకోవాలని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. పీపీపీ మోడల్ అనేది సరైన నిర్ణయమేనని పేర్కొన్నారు. మెడికల్ కాలేజీలను ఎక్కడా ప్రైవేటీకరణ చేయడం లేదన్నారు. PPP మోడల్లో అభివృద్ధి చేయడం కోసం మరింత మెరుగైన సేవలు అందించడానికి ఈ ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. పీపీపీ మోడల్ అనేది సరైన నిర్ణయమేనని.. త్వరలో RFTపై పాజిటివ్ వార్త వస్తుందన్నారు.