అన్నమయ్య: రాష్ట్ర రవాణా, యువజన క్రీడల శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరద రాజుల రెడ్డి గారు, గిద్దలూరు ఎమ్మెల్యే ఎం. అశోక్ రెడ్డి గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శాఖలకు సంబంధించిన పలు అంశాలు, ప్రాంతీయ అభివృద్ధి మరియు ప్రజా సమస్యలపై మంత్రితో చర్చించినట్లు తెలిపారు.