E.G: రూడా ఛైర్మన్, జిల్లా టీడీపీ అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చౌదరి గురువారం సీఎం చంద్రబాబును అమరావతి సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు నియోజకవర్గం పలు అభివృద్ధి కార్యక్రమాలపై, పురుషోత్తపట్నం పుష్కర ఎత్తిపోతల పథకం రైతులకు నష్టపరిహారం కోసం, CMRFపై సమీక్షించి వినతి పత్రాలు అందజేశారు.