TPT: పిచ్చటూరులోని కేజీ గంగాధరం రెడ్డి పంచాయతీ కాంప్లెక్స్ 23 గదులకు మార్చి 6న ఉదయం 10 గంటలకు బహిరంగ వేలం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు జంతువధశాల, మార్కెట్, బస్టాండ్లకు కూడా వేలం ఉంటుంది. పాల్గొనేవారు ముందస్తు డిపాజిట్ చెల్లించి పంచాయతీ కార్యాలయాన్ని సంప్రదించాలని సర్పంచ్ కేజీ రోస్ రెడ్డి తెలిపారు.