NRPT: ఊట్కూర్ మండలం బిజ్వార్ జడ్పీహెచ్ఎస్లో బుధవారం స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది. విద్యార్థులు ఉపాధ్యాయుల వేషధారణలో తోటివారికి పాఠాలు బోధించారు. ఎస్బీఐ మేనేజర్ నర్సింహులు విద్యార్థులను పరీక్షల్లో మెలకువ పాటించమని.. ఉన్నత చదువులకు విద్యా రుణాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.