KMM: కారేపల్లి మండలంలోని గేట్ రేలకాయలపల్లిలో హోలీ వేడుకల వేళ విషాదం చోటుచేసుకుంది. సర్పంచ్ కేలోత్ మంగ భర్త బన్సీపై అదే గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు వేడినీళ్లు పోసి దాడికి పాల్పడ్డారు.హోలీ ఆడుదామని పిలిచి ఈ అమానుషానికి ఒడిగట్టారు. గాయపడిన బన్సీని స్థానికులు ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం ఆయన పరిస్థితి స్థిరంగా ఉందని డాక్టర్స్ తెలిపారు.