ప్రకాశం: అధికంగా యూరియా వాడకం వలన నేలకు తీవ్రం నష్టం కలిగిస్తుందని, ఆశించినంత దిగుబడి రాదని ఏవో ప్రసాదరావు అన్నారు. తాళ్లూరు మండలం మాధవరంలో యూరియాపై అవగాహన నిర్వహించారు. భూసార పరీక్షల ఆధారంగా ఎరువులను వాడాలని, రైతుల ఖర్చులు తగ్గించుకోవాలని ఎంపీడీవో సత్యం సూచించారు. కార్యక్రమంలో VAAలు, రైతులు పాల్గొన్నారు.