RR: శంషాబాద్ విమానాశ్రయం ప్రధాన రహదారిలో రెండు కార్లు బోల్తా పడ్డాయి. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలయ్యాయి. విమానాశ్రయం నుంచి వస్తుండగా కార్లు అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో ట్రాఫిక్ నిలిచిపోగా.. ట్రాఫిక్ పోలీసులు క్లియర్ చేస్తున్నారు.