ADB: సాత్నాల ప్రాజెక్టు తాజా నీటి వివరాలను AEE దీపక్ ఆదివారం తెలిపారు. పూర్తిస్థాయి నీటిమట్టం 286.50 మీటర్లకు గాను ప్రస్తుతం 286.5 మీటర్లుగా ఉందన్నారు. నీటి సామర్థ్యం 1.24 TMCలకు ప్రస్తుతం 0.948 TMC ఉందన్నారు. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షంతో గడిచిన 24 గంటల్లో 348 క్యూసెక్కుల నీరు వచ్చి చేరినట్లు పేర్కొన్నారు.