RR: ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ పాఠశాలను నడిపిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ABVP రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహిపాల్ అన్నారు. చేవెళ్ల నగర కేంద్రంలో హోలీ పండుగ సందర్భంగా ఇవాళ అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తే ఓ స్కూలు మాత్రం పాఠశాలను నడిపిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో పాఠశాలను బంద్ చేయించి, విద్యార్థులను ఒత్తిడికి గురి చేసే పాఠశాలపై చర్యలు తీసుకోవాలన్నారు.