అల్లూరి: రంపచోడవరం,చింతూరు ఐటీడీఏల పరిధిలోని 8(బాలురు-4,బాలికలు-4)గురుకుల కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో 1,030సీట్లకు(బాలురు-540, బాలికలు-490)అడ్మిషన్ కౌన్సెలింగ్ శనివారం నిర్వహించనున్నట్లు ఇరు ఐటీడీఏల ప్రాజెక్టు అధికారులు తెలిపారు. బాలికలకు రంపచోడవరం గురుకుల బాలికల కళాశాల, బాలురకు రంపచోడవరం గురుకుల బాలుర కళాశాలలో ఈ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలిపారు.