NLG: కొడుకులు లేని తండ్రికి కూతురే అన్ని తానే తలకొరివి పెట్టింది. ఈ సంఘటన ఆదివారం పెన్ పహాడ్ మండలం చీదెళ్ల గ్రామంలో చోటుచేసుకుంది గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు రగోతంరెడ్డి శనివారం రాత్రి మృతి చెందారు. ఆయనకు ఇద్దరు కూతుర్లు సంతానం కావడంతో పెద్ద కూతురు శృతి ఆదివారం తండ్రికి కొడుకుల తలకొరివి పెట్టి తండ్రి రుణం తీర్చుకుంది.