కరోనా మహమ్మారి మళ్లీ కలకలం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో కేసులు పెరుగుతుండగా, చండీగఢ్ లో 40 ఏళ్ల వ్యక్తి కోవిడ్ తో మృతి చెందాడు. లూథియానా నుంచి వచ్చిన ఆ వ్యక్తి, శ్వాసకోశ సమస్యలతో 2 రోజుల కృత ఆస్పత్రిలో చేరగా, మంగళవారం కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. బుధవారం ప్రాణాలు కోల్పోయాడని జీఎంసీహెచ్ మెడికల్ సూపరింటెండెంట్ థామి ధృవీకరించారు.