TG: జాతీయ గ్రామీణ ఉత్కర్ష్ అభియాన్పై HYDలో సౌత్ ఈస్ట్ రాష్ట్రాలు భేటీ అయ్యాయి. రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ గిరిజన శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆదివాసీ గిరిజన ప్రాంతాల అభివృద్ధిలో సవాళ్లు, పరిష్కార మార్గాలు, శాఖల మధ్య సమన్వయంపై చర్చించనున్నారు.