శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ షర్మిలా పర్యటించనున్నారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు అంబటి కృష్ణరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జూన్ 19వ తేదీన శ్రీకాకుళం నగరంకి చేరుకుంటారని వెల్లడించారు. గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా ఆమె శ్రీకాకుళం జిల్లాలోని పర్యటిస్తున్నట్లు పేర్కొన్నారు.