IPLలో GT ఆటగాడు సాయి సుదర్శన్ కొత్త చరిత్ర సృష్టించాడు. ఒకే సీజన్లో 750 పరుగులకు పైగా సాధించిన ఐదో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ సీజన్లో సుదర్శన్ మొత్తం 759 పరుగులు చేశాడు. నిన్న ముంబైతో జరిగిన మ్యాచులో ఆయన ఈ ఘనత సాధించాడు. ఈ లిస్ట్లో RCB స్టార్ ప్లేయర్ కోహ్లీ(973) అగ్ర స్థానంలో కొనసాగుతున్నారు. ఆ తర్వాత గిల్(890), బట్లర్(863), డేవిడ్ వార్నర్(848) ఉన్నారు.