GNTR: జిల్లాలోని రైతు బజార్లలో శుక్రవారం నాటి కూరగాయల ధరల వివరాలు కేజీలలో ఇలా ఉన్నాయి. వంగ రూ.20, టమాటా రూ.16, పర్చిమిర్చి రూ.30, కాకర రూ.45, బీర రూ.45, బెండ రూ.26, ఉల్లిపాయలు రూ.20, గోరుచిక్కుళ్లు రూ.34, దోస రూ.15, క్యారెట్ రూ.38, క్యాబేజీ రూ.18, బంగాళదుంప రూ.30, వెల్లుల్లి రూ.108, అల్లం రూ.55, బీన్స్ రూ.100, క్యాప్సికం రూ.55లుగా ఉంది.
Tags :