CTR: కడప మహానాడులో రామకుప్పం వాసి అదృశ్యమయ్యాడు. సింగ సముద్రానికి చెందిన సుబ్బన్న(తిప్పన్న) మహానాడుకు వెళ్లి తిరుగు ప్రయాణంలో దారి తెలియక అదృశ్యమయ్యాడని అతనితో వెళ్లిన వారు తెలిపారు. ఆచూకీ తెలిస్తే ఎస్సై వెంకట మోహన్ 9440900703, ఎఎస్సై రెడ్డి శేఖర్ 9490586751 నంబర్లకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.