KDP: ఉపాధ్యాయ బదిలీలు ఒక ప్రహసనం లాగా మారాయని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మి రాజా, జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెం మహేష్ బాబు పేర్కొన్నారు. బుధవారం కడప డీఈఓ శంషుద్దీన్ను కలిసి బదిలీలకు అప్లై చేసుకున్న ఉపాధ్యాయులకు ఆన్ లైన్లో జరిగిన తప్పిదాలను సవరించాలని వినతిపత్రం సమర్పించారు.