సత్యసాయి: రాష్ట్రంలో పది నెలల కాలంలో ఎన్నడూ లేనంత అభివృద్ధిని సీఎం చంద్రబాబు చేసి చూపించారని, ఇదీ నారా వారి అభివృద్ధి చరిత్ర అని మంత్రి సవిత కొనియాడారు. కడపలో మహానాడులో గురువారం నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేస్తూ, ఇచ్చిన మాటకు కట్టుబడుతూ, సీఎం చంద్రబాబు పాలన సాగిస్తున్నారని తెలిపారు.