IPL 2025 సీజన్లో ముంబై కీలక పోరుకు సిద్ధమైంది. ముల్లాన్పూర్ వేదికగా శుక్రవారం జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో గుజరాత్తో అమీతుమీ తేల్చుకోనుంది. ముంబై తుది జట్టు(అంచనా)రోహిత్ శర్మ, బెయిర్స్టో, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, చరిత్ అసలంక/ బెవాన్ జకోబ్స్, బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్.
Tags :