KMR: బిక్కనూర్ శివారులో బక బొలెరో వాహనంలో అక్రమంగా గోవులను తరలిస్తుండగా, టోల్గేట్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. గోవులను సమీపంలోని గోశాలకు తరలించినట్టు మహారాష్ట్రకు చెందిన వసీమ్ అనే వ్యక్తి ఆదిలాబాద్ జిల్లాలో కొనుగోలు చేసి సంగారెడ్డి మార్కెట్లో అనుమతి లేకుండా అమ్మకానికి తరలిస్తున్నట్లు సమాచారం. వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.