BPT: రోడ్లపై ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా వాహనానికి సంబంధించిన పత్రాలను వెంట ఉంచుకోవాలని రేపల్లె పట్టణ ఎస్సై రాజశేఖర్ అన్నారు. గురువారం రాత్రి రేపల్లె పట్టణంలో వాహనాల తనిఖీ చేపట్టారు. సరైన పత్రాలు లేని వాహనాలకు అపరాధసం విధించి, వాహనాల మీద ఉన్న పెండింగ్ చలానాలు వెంటనే చెల్లించాలని అన్నారు.