అడ్వాన్స్ డ్ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ అదే స్థాయిలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. తాజాగా వాట్సాప్ ఇమేజ్ స్కాం బయటపడింది. జబల్ పూర్కు చెందిన 28ఏళ్ల వ్యక్తి వాట్సాప్లో వచ్చిన ఓ ఫొటోను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రూ.2లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ కొత్త ఫొటో స్కాంలో సైబర్ నేరగాళ్లు స్టేగానోగ్రఫీ అనే టెక్నిక్ను ఉపయోగించారు. ఈ ఫొటోలతో పాస్ వర్డ్లు దొంగిలిస్తారు.