KNR: క్రీడాకారుల ప్రతిభను గుర్తించడానికి, చాటి చెప్పడానికి ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ కార్యక్రమం, ఎంతో దోహదపడుతుందని, కరీంనగర్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సునీల్ రావు అన్నారు. కరీంనగర్లో ప్రధానమంత్రి కీడే సంస్థ పోటీలను ఆయన ప్రారంభించారు.కేంద్రంలోని మోదీ ప్రభుత్వం క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించడానికి కట్టుబడి పనిచేస్తుందని అన్నారు.